ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MLA Rajanna: సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు అస్వస్థత... ఆస్పత్రికి తరలింపు

MLA Rajanna: పార్వతీపురం మన్యం జిల్లా ప్రారంభం సందర్భంగా సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

By

Published : Apr 4, 2022, 12:06 PM IST

MLA Rajanna
సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు అస్వస్థత

MLA Rajanna: కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా ప్రారంభం సందర్భంగా సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్నదొర పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడడంతో వీడియో కాన్ఫరెన్స్‌ నుంచి మధ్యలో వెళ్లిపోయారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే రాజన్నదొరకు చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details