ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన ర్యాలీ' - latest news for no plastic rally in sklm

ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. 2020 కల్లా ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్​ నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ralley on remove to plastic at yacherla srikakulam district
ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలి

By

Published : Dec 20, 2019, 6:57 PM IST

'ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన ర్యాలీ'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details