ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 25, 2020, 4:59 PM IST

ETV Bharat / state

'ఏపీ మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించండి'

ఏపీ మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించాలని.. రాహుల్​ గాంధీ గుజరాత్​ ప్రభుత్వాన్ని కోరారు. ఆహారం, వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని ట్విటర్​ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

rahul gandhi on ap fisher men problems
ఏపీ మత్స్యకారుల సమస్యపై రాహుల్​ గాంధీ

గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారుల సమస్యపై రాహుల్​ గాంధీ స్పందించారు. వారికి సాయం చేయాలని గుజరాత్​ ప్రభుత్వాన్ని కోరారు. ఆహారం, తాగునీరు సరిగాలేక 6 వేల మంది ఇబ్బంది పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించి.. సహకారం అందించాలని కోరారు. ట్విట్టర్ ద్వారా గుజరాత్‌ ప్రభుత్వానికి రాహుల్​ గాంధీ విజ్ఞప్తి చేశారు.

ఏపీ మత్స్యకారుల సమస్యపై రాహుల్​ గాంధీ ట్వీట్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details