ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని పూజలు - corona cases in srikakulam dst

కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినదోకులపాడులో గ్రామంలో పూజలు నిర్వహించారు. గ్రామదేవతకు అభిషేకాలు చేశారు.

prayers at srikakulam dst vajrapukotturu mandal  about corona virus
prayers at srikakulam dst vajrapukotturu mandal about corona virus

By

Published : Jul 15, 2020, 7:46 AM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చినదోకులపాడులో గ్రామదేవత పండగను ఘనంగా నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ మురరాటలతో గ్రామ దేవతకు మహిళలు పూజలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని అభిషేకాలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details