శ్రీకాకుళం జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో మాంసం ఉత్పత్తుల అమ్మకాలకు అధికారులు అనుమతినిచ్చారు. సంచార రైతుబజార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన జిల్లా యంత్రాంగం.. వీటి ద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలను విక్రయిస్తోంది. జిల్లాలోని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే అనుమతులు ఉండడంతో విక్రయకేంద్రాలు రద్దీగా మారాయి.
మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి - corona effect on srikakulam
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న వేళ ప్రభుత్వం పట్టణాలలోని కూరగాయల మార్కెట్లను స్థానిక మైదాన ప్రాంతాలలో ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని మైదాన ప్రాంతాలలో మాంసం విక్రయాలకూ అధికారులు అనుమతి ఇచ్చారు.
![మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి Permission of officers for sale of meat in plains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6607997-1031-6607997-1585652235953.jpg)
మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి
మైదాన ప్రాంతాలలో మాంసం అమ్మకాలకు అధికారుల అనుమతి
ఇదీ చదవండి.