ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నివారణ కోసం రూ.55 వేల విరాళం అందజేత - donations for corona preventions news

కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘ సభ్యులు కరోనా నివారణ కోసం రూ.55 వేల చెక్కును స్పీకర్​ తమ్మినేనికి అందజేశారు.

కరోనా నివారణ కోసం రూ.55,000 విరాళం అందజేత
కరోనా నివారణ కోసం రూ.55,000 విరాళం అందజేత

By

Published : Apr 9, 2020, 3:28 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కృష్ణాపురం సహాయ సహకార పరపతి సంఘం సభ్యులు కరోనా నివారణ కోసం సీఎం సహాయనిధికి రూ.55,000 నగదును స్పీకర్​ తమ్మినేని సీతారామ్​కి అందించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్​ తమ్మినేని సూచించారు. వైరస్​ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటానికి దాతలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details