ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2020, 3:44 PM IST

ETV Bharat / state

శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో పండిత సదస్యం

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయంలో గురువారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

srikakulam district
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో గురువారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి పండిత సదస్యం సందడిగా నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . పలువురు పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details