శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఛైర్మన్గా బల్ల గిరిబాబు, వైస్ ఛైర్మన్గా బోర కృష్ణారావులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజుతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు.
పలాస-కాశీబుగ్గ పురపాలక ఛైర్మన్గా బల్ల గిరిబాబు - పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఛైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బల్ల గిరిబాబు ఛైర్మన్గా, వైస్ ఛైర్మన్గా బోర కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు.
పలాస-కాశీబుగ్గ ఛైర్మన్గా బల్ల గిరిబాబు ఏకగ్రీవం