ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాలకొండలో వర్షం.. సంబరాల్లో జనం

నిన్న మెున్నటి వరకు ఎండల తాకిడికి విలవిలలాడిన ప్రజలు... ఇప్పుడు వర్షంలో తడిసిముద్దవుతున్నారు. సాగునీరు సమకూరిందని రైతన్నలు సంబరపడిపోతున్నారు.

By

Published : Jul 20, 2019, 9:48 PM IST

Published : Jul 20, 2019, 9:48 PM IST

పాలకొండలో కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు

పాలకొండలో వర్షం...ప్రజల్లో హర్షం

రుతుపవనాల ప్రభావంతో...నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలు ఆనందంలో మునిగితేలుతున్నారు. వ్యవసాయం చేయడానికి కావల్సిన నీరు దొరికినట్టేనని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details