ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో  ద్విచక్రవాహనంపై మంత్రి పర్యటన - susaram thumpara bhumulanu parisilinchina manthri dharmana

పోలాకీ మండలం సుసరాంలోని తంపర భూములను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సుసరాం తంపర భూములను పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

By

Published : Oct 26, 2019, 11:45 PM IST

శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలం సుసరాంలోని తంపర భూములను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రహదారి సౌకర్యం లేనందున కొంతదూరం ద్విచక్ర వాహనంపై వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన ప్రయాణించారు. తంపర భూముల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

సుసరాం తంపర భూములను పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

ABOUT THE AUTHOR

...view details