ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలసకూలీల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో భోజనాలు బాగోలేవని వలస కూలీలు ఆందోళన చేపట్టారు.

By

Published : Jun 2, 2020, 7:23 AM IST

people protest for food
వలసకూలీల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలలోని వలస కూలీలు ఆందోళనకు దిగారు. స్థానిక సిరిపురం జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజనాలు బాగలేవని ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజుల నుంచి భోజనాలు సక్రమంగా లేవని, నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

శీతల గిడ్డింగిలో మిర్చికి బూజు..రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details