ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇచ్ఛాపురంలో వలస కార్మికుల ఆందోళన - migrant workers news ichchapuram

ఇచ్ఛాపురంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నామని... వెంటనే తమ రాష్ట్రాలకు పంపాలని వారు కోరారు.

migrant workers protest in ichchapuram
ఇచ్చాపురంలో వలస కార్మికుల ఆందోళన

By

Published : May 15, 2020, 5:23 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు తమసోంత రాష్ట్రాలకు పంపించాలని ఆందోళన చేపట్టారు. మండలంలోని 24 బట్టీల్లో... ఒడిశా, చత్తీస్​ఘడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 3500 మంది కార్మికులున్నారు. తమ వివరాలు స్పందనలో నమోదు చేసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు.

ఇదీ చూడండి:కరోనా నిర్బంధాలు.. గర్భిణికి అష్టకష్టాలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details