ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నదిలో మునిగి యువకుడు మృతి

By

Published : Apr 30, 2020, 6:20 PM IST

శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కీర్తిపురంకు చెందిన ఓ యువకుడు నదిలో దిగి మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man death to overdrop to river in keerthipuram srikakulam district
నదిలో మునిగి యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని కీర్తిపురంకు చెందిన యువకుడు బహుదా నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాను బాలజగదీష్ ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. స్నానం చేయడానికి నదిలో దిగిన జగదీష్​కు ఈత రాకపోవడంతో నదిలో మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details