ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 6, 2020, 8:02 PM IST

ETV Bharat / state

మామిడి వలసలో శాసన సభాపతి సీతారాం పర్యటన

శ్రీకాకుళం జిల్లా మామిడి వలసలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Legislative Speaker Sitaram's visit to Mamidivalasa
మామిడి వలసలో శాసన సభాపతి సీతారాం పర్యటన

శ్రీకాకుళం జిల్లా పూర్తి మండలం చిన్నలంకం మామిడి వలసలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిన్న లంకంలో సుమారు రూ.17.50 లక్షల నిధులతో వైఎస్​ఆర్ ఆరోగ్య కేంద్రం, మామిడి వలస గ్రామంలో 21.88 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం పనులు ప్రారంభించారు. మామిడివలసలో కొత్తగా నిర్మించి సీసీ రోడ్లు ప్రారంభించారు. వైకాపా నాయకులు ఖండపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details