ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2020, 10:19 AM IST

ETV Bharat / state

నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి కళింగ కోమట్ల అల్లుళ్లు, కూతుళ్లు తరలి వచ్చారు. వీరిని ఘనంగా సన్మానించారు. ఏటా సంక్రాంతి రోజున ఈ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

kalinga-sambaralu-in-narasannapeta
kalinga-sambaralu-in-narasannapeta

నరసన్నపేటలో కొత్త అల్లుళ్లకి ఘన స్వాగతం

ABOUT THE AUTHOR

...view details