ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలకు అండగా నిలుస్తున్నందకు అభినందనలు'

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం జనసైనికుడు పోలరాజు సహాయ సహకారాలు అందించారు. అధినేత పవన్ కల్యాణ్.. ఆయన్ను అభినందించారు.

By

Published : Apr 26, 2020, 1:38 PM IST

janasena party chief pawan kalyan wishes to srikakulam dst janasena activicts for helping poor people in lockdown period
జనసైనికులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

జనసైనికులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గ జన సైనికుడు ఊర్లపు పోలరాజుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details