శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గ జన సైనికుడు ఊర్లపు పోలరాజుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
'ప్రజలకు అండగా నిలుస్తున్నందకు అభినందనలు' - pawan kalyan tweeted on their activits helping natures
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం జనసైనికుడు పోలరాజు సహాయ సహకారాలు అందించారు. అధినేత పవన్ కల్యాణ్.. ఆయన్ను అభినందించారు.
!['ప్రజలకు అండగా నిలుస్తున్నందకు అభినందనలు' janasena party chief pawan kalyan wishes to srikakulam dst janasena activicts for helping poor people in lockdown period](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945900-787-6945900-1587887387075.jpg)
జనసైనికులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
TAGGED:
latest news of pawan kalyan'