శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీరఘట్టం నుంచి నరసన్నపేటకు మినీ వ్యాన్ లో తరలిస్తున్న 4 వేల కిలోల బియ్యాన్ని ఎస్ఐ సిహెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.లక్షన్నరకు పైగా ఉండొచ్చని అధికారులు నిర్ధరించారు. వాహనాన్ని, బియ్యాన్ని రెవెన్యూ అధికారులు అప్పగించారు.
అక్రమంగా తరలిస్తున్న 4వేల కిలోల రేషన్ బియ్యం పట్టివేత - ration illigal transport latest news update
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 4 వేల కిలోలు ఉన్న రేషన్ బియ్యం విలువ.. సుమారు లక్షన్నర వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
![అక్రమంగా తరలిస్తున్న 4వేల కిలోల రేషన్ బియ్యం పట్టివేత అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:07:42:1620650262-ap-sklm-71-10-4000-kilola-ratation-biyyam-patteveta-av-ap10144-10052021180558-1005f-1620650158-604.jpg)
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత