ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జర్నలిస్టులను ఆదుకోవాలంటూ కలెక్టర్​కు వినతిపత్రం - ఇచ్చాపురంలో జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్​కు వినతిపత్రం

ఇచ్ఛాపురం జర్నలిస్టులు మంగళవారం జిల్లా కలెక్టర్​ నివాస్​ను కలిశారు. లాక్​డౌన్​ వలన ఇబ్బందులు పడుతున్న పేద జర్నలిస్టులను ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్​... అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

icchapuram apuw journalists given letter to srikakulam district collector
కలెక్టర్​కు వినతిపత్రం అందిస్తున్న ఏపీయూడబ్ల్యూ నాయకులు

By

Published : May 19, 2020, 11:55 PM IST

జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని... ఇచ్ఛాపురం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్​ను కోరారు. జిల్లా కలెక్టర్​ నివాస్​కు వినతిపత్రం అందించారు. క్షేతస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు అందించాలని కోరారు. జర్నలిస్టులను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

కలెక్టర్​కు వినతిపత్రం అందిస్తున్న యూనియన్ నాయకులు

ABOUT THE AUTHOR

...view details