ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2020, 4:03 PM IST

ETV Bharat / state

వైరస్ భయాన్ని మరిచారు... మద్యం కోసం బారులు తీరారు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకుండా నరసన్నపేటలో మద్యం ప్రియులు మద్యం కోసం బారులు తీరడం ఆందోళన కలిగిస్తోంది.

heavy-que-infront-of-wine-shop-in-narasannapeta-srikakulam-district
నరసన్నపేటలో మద్యంకోసం బారులు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. స్థానిక పాత బస్టాండ్​లోని మద్యం దుకాణం నుంచి గొడుగులు పట్టుకుని వీరంతా వరుస కట్టడం గమనార్హం. కరోనా వైరస్ పట్ల ఏ మాత్రం భయం లేకుండా బారులు తీరడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details