ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

250 పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - srikakulam dst taja news

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణం వలస గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గండ్రటీ కేసరి పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పది రకాల వస్తువులతో కూడిన కిట్​లను 250 కుటుంబాలకు అందించారు.

grossries distributes to poor families in srikakulam dst
grossries distributes to poor families in srikakulam dst

By

Published : Jun 28, 2020, 7:18 PM IST

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణం వలస గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గండ్రటీ కేసరి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పది రకాల నిత్యావసర సరకులతో కూడిన కిట్​ను 250 కుటుంబాలకు అందించారు. లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు తన వంతు సాయంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించి, కరోనా వైరస్ నివారణకు కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details