భావనపాడు పోర్టు భూముల రీ సర్వే ప్రారంభం - ports in ap
శ్రీకాకుళం జిల్లా భావనపాడు ప్రాంతంలోని పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను అధికారులు మరోసారి సర్వే చేశారు.
![భావనపాడు పోర్టు భూముల రీ సర్వే ప్రారంభం re survey on port lands in bhavanapadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8245986-98-8245986-1596194925805.jpg)
re survey on port lands in bhavanapadu
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు ప్రాంతంలో పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించిన భూములపై రీ సర్వే ప్రారంభించారు. 2018లో 3 వేల ఎకరాలకు సర్వే చేపట్టగా... తాజాగా జిల్లా సంయుక్త కలెక్టర్ సర్వేపై ఆదేశాలు ఇచ్చారు. పాత జాబితా ప్రకారం సర్వే చేపట్టి రైతులకు పరిహారం అందించాలని సూచించారు. ఈ మేరకు అధికారులు సంబంధిత గ్రామాల పరిధిలోని భూములను పరిశీలించారు.