ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నపద్మపురం విషాదం..నేలబావిలో పడి 30 మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా చిన్నపద్మపురం సరిహద్దులో నేలబావిలో పడి సుమారు 30 మేకలు, గొర్రెలు చనిపోయాయి.

By

Published : Sep 15, 2019, 12:03 PM IST

మేకలు మృతి

నేలబావిలో పడి 30 మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నపద్మపురంలో రైతు అప్పలస్వామికి చెందిన మేకలు, గొర్రెలు మృతి చెందాయి. 30 మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లగా.. రాత్రి సమయంలో నేలబావిలో పడిపోయాయి. రాత్రంతా ఎవరూ వాటిని గుర్తించకపోవటంతో అవి మృతి చెందాయి. ఇంటికి మేకలు రాకపోవటంతో గాలింపు చేపట్టిన అప్పలస్వామి.. బావిలో వాటిని గుర్తించాడు.

ABOUT THE AUTHOR

...view details