అందరూ తలో పని చేశారు... మూడు గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరించారు
అందరూ సహకరించారు... 3గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరణ - srikakulam
మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కంబర ప్రాథమిక పాఠశాలలో కేవలం మూడు గంటల వ్యవధిలోనే మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అందరి సహకారంతో ఈ కార్యాన్ని పూర్తి చేయగలిగారు.

అందరూ తలో పని చేశారు... మూడు గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరించారు