శ్రీకాకుళం జిల్లా ఎల్ఏన్ పేట మండలంలోని కోవిలం కాలనీలో లోక కల్యాణం కోసం నవ చండీ యాగం నిర్వహించారు. ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ భాస్కరభట్ల వెంకట రామ దుర్గా ప్రసాద్శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం చేశారు. యాగం చేయటం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని శర్మ తెలిపారు. పార్వతీపరమేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో యాగంలో పాల్గొన్నారు.
లోకకల్యాణం కోసం శ్రీకాకుళంలో చండీయాగం - for people's saftey chandiyagam in srikakulam dst
లోకకల్యాణార్థం శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలంలో నవ చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లోకకల్యాణం కోసం శ్రీకాకుళంలో చండీయాగం