ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగునీరు అందించాలంటూ పాలకొండలో రైతుల ఆందోళన - news updates in palakonda

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రైతులు ఆందోళన చేశారు. నాగావళి ఎడమ కాలువ ద్వారా పంటపొలాలకు సాగునీరు అందించాలని కోరారు.

Farmers protest in palakonda to demand water releasing in srikakulam district
పాలకొండలో రైతుల ఆందోళన

By

Published : Sep 7, 2020, 3:39 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చేశారు. జిల్లాలోని పాలకొండ, బూర్జ మండలాల్లో వరినాట్లు వేసి నేటికి 90 రోజులు గడుస్తున్నా అధికారులు నీటిని విడుదల చేయడం లేదంటూ పాలకొండ నీటి పారుదల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details