ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దత్తపీఠం ఆధ్వర్యంలో పేదలకు సరకుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలోని దత్తపీఠం గణపతి సచ్చితానంద స్వామిజీ ఆశీస్సులతో.. దేశంలోని 86 దత్తపీఠాల్లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు.

By

Published : Jun 3, 2020, 4:42 PM IST

Published : Jun 3, 2020, 4:42 PM IST

essentials distribution to poor under dathapeetam
దత్తపీఠం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని 86 దత్తపీఠాల్లో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు శ్రీకాకుళం దత్తపీఠం కార్యనిర్వాహక ధర్మకర్త పేర్ల బాలాజీ తెలిపారు. పేదలతో పాటు.. రిక్షా, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులతో పాటు బట్టలు, బ్యాగులు అందజేశారు. ఏప్రిల్‌ నుంచి నిరంతరాయంగా ఈ పంపిణీ చేస్తునట్లు పేర్ల బాలాజీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details