ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 10:25 PM IST

ETV Bharat / state

సచివాలయాలను పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, సారవకోట మండలాల్లోని సచివాలయాలు ,నాడు-నేడు పనులను జిల్లా సంయుక్త కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యంలోగా పనులు పూర్తిచేయాలని కోరారు.

District   Collector inspecting the  village Secretariats  in srikakulam district
నాడు నేడు పనులను పరిశీలిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్

సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. జిల్లాలోని నరసన్నపేట, సారవకోట మండలాల్లో సచివాలయాలు, నాడు -నేడు పనులను ఆయన పరిశీలించారు. మండల కేంద్రాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్​తో సమావేశాలు నిర్వహించారు. నాడు-నేడు పనులలో పంచసూత్రాలు పాటించాలని సూచించారు. అధికారులు నిర్దేశిత లక్ష్యాలు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి.సీఎం జగన్​ను 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిస్తా: ఎంపీ రఘురామ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details