ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 6:22 PM IST

ETV Bharat / state

తల్లి జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకొని తమ ఉదారతను చాటుకుంటున్నారు.

Distribution of essential commodities for the poor in the memory of mother in Srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో తల్లి జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బి.కొనక పుట్టుగా గ్రామానికి చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి సంతోష్​కుమార్‌.. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అదే గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 40 కుటుంబాలకు రూ. 500 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details