పరిశ్రమల ఏర్పాటుతో తమ ప్రభుత్వం యువతకు స్థానికంగా 75% ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి - శ్రీకాకుళం జిల్లాలో జాబ్ మేళా ప్రారంభం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జాబ్మేళాను ప్రారంభించారు. తమ ప్రభుత్వం స్థానికంగా 75శాతం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ఆయన చెప్పారు.
![శ్రీకాకుళంలో మెగా జాబ్ మేళా.. ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి deputy cm dharmana krihnadaas attend to start job mela](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13511741-1081-13511741-1635681670724.jpg)
deputy cm dharmana krihnadaas attend to start job mela