శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో వలస కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది వలస కార్మికులు పాల్గొన్నారు.కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించాలని, తరచు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ సూచించారు.
కరోనాపై వలస కూలీలకు పోలీసుల అవగాహన - శ్రీకాకుళంలో వలస కూలీలు తాజా వార్తలు
కరోనాపై వలస కూలీలకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు అవగాహన కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మందికి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
![కరోనాపై వలస కూలీలకు పోలీసుల అవగాహన corona awareness to migrante labors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7297441-990-7297441-1590113469166.jpg)
కరోనాపై వలస కూలీలకు పోలీసుల అవగాహన
ఇవీ చూడండి..