ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నరసన్నపేటలో బ్యాంకుల వద్ద రద్దీ - Congestion at banks in Narasannapeta

కేంద్ర ప్రభుత్వం జన్​ధన్ ఖాతాలో జమ చేసిన సొమ్మును తీసుకునేందుకు నరసన్నపేటలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ఇక్కడ వ్యక్తిగత దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు.

Congestion at banks in Narasannapeta
నరసన్నపేట లో బ్యాంకుల వద్ద రద్దీ

By

Published : Apr 13, 2020, 1:56 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. జన్​ధన్, రైతు భరోసా నగదును తీసుకునేందుకు ఉదయాన్నే లబ్ధిదారులు బ్యాంకులకు చేరుకున్నారు. అధిక సంఖ్యలో జనం రావడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకుని వారు వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details