ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తి - corona latest news at narsannapeta

నరసన్నపేటలో నాలుగు పునరావాస కేంద్రాల్లోని 414 మంది వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తయ్యాయి. వారిని త్వరలోనే స్వగ్రామాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

Complete Covid tests for migrant workers at narsannapeta
వలస కార్మకులకు కొవిడ్ పరీక్షలు పూర్తి

By

Published : May 13, 2020, 11:23 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 414 మంది వలస కార్మికులకు కొవిడ్ పరీక్షలు పూర్తయ్యాయి. గుజరాత్ నుంచి వచ్చిన వలస కార్మికులకు 14 రోజులపాటు పునరావాసం పూర్తయిన తరుణంలో వారందరికీ విడతలవారీగా ట్రూనాట్ పరీక్షలు చేశారు. పరీక్షలో వలస కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరిని త్వరలోనే స్వగ్రామాలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా నిర్బంధాలు.. గర్భిణికి అష్టకష్టాలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details