శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పందిగుంటలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తాగునీటి బోరు విషయంలో వివాదం తలెత్తగా... కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ముగ్గురిని శ్రీకాకుళం జీజీహెచ్కు తీసుకెళ్లారు. ఘటనతో పందిగుంట గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ - పందిగుంట గ్రామంలో ఘర్షణ వార్తలు
శ్రీకాకుళం జిల్లా పందిగుంట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న విషయంలో వివాదాలు తలెత్తటంతో వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనలో 25మంది గాయపడ్డారు.
![శ్రీకాకుళంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ clash between TDP and YCP FOLLOWERS IN SRIKAKULAM DISTRICT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7409276-762-7409276-1590839150317.jpg)
clash between TDP and YCP FOLLOWERS IN SRIKAKULAM DISTRICT
శ్రీకాకుళంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ
ఇదీ చదవండి