సీతంపేట ఆసుపత్రిలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2015 నుంచి 2018 వరకు టీవీఎస్ బయోమెడికల్ పరికరాల నిర్వహణకు సంబంధించి దస్త్రాలను అధికారులు పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి కంపెనీ ఇచ్చిన వోచర్లు, ఆసుపత్రిలోని దస్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కంపెనీ ప్రతినిధులు అసలు.. నిర్వహణ చేశారా? లేదా అన్న దానిపై కూడా ఆరా తీశారు.