శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని నేతేరు అంగన్వాడీ కేంద్రంలో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కోడి గుడ్లు, పాలు తీసుకున్న తరువాత చిన్నారులకు వాంతులు అయ్యాయి.
CHILDREN SICK IN ANGANWADI CENTRE AT SRIKAKULAM : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత - children sick in anganwadi center in Netheru
శ్రీకాకుళం జిల్లా నేతేరు అంగన్వాడీ కేంద్రంలో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని శ్రీకాకుళం సర్వజనాస్పత్రికి తరలించారు.
![CHILDREN SICK IN ANGANWADI CENTRE AT SRIKAKULAM : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13754955-626-13754955-1638028982256.jpg)
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత
దీనిని గమనించిన అంగన్వాడీ కార్యకర్త.. అస్వస్థతకు గరైన చిన్నారులను వైద్యం కోసం 108లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.