ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Boat Accident: భావనపాడు వద్ద సముద్రంలో పడవ బోల్తా.. మత్స్యకారులు సురక్షితం - భావనపాడు వద్ద పడవ బోల్తా

శ్రీకాకుళం జిల్లాలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు.

boat accident in srikakulam
boat accident in srikakulam

By

Published : Feb 21, 2022, 9:36 AM IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పడవతో పాటు వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.

ABOUT THE AUTHOR

...view details