ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన - పలాసలో ఓటర్ల జాబితాపై బీఎల్‌వోల నిరసన

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై రగడ మొదలైయింది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు ఎలా పంపిణీ చేస్తామని బీఎల్‌వోలు(బూత్ లెవల్ ఆఫీసర్స్) నిరసన వ్యక్తం చేశారు.

BLOS
ఓటర్ల జాబితా ఇవ్వకపోవటంపై బీఎల్‌వోల నిరసన

By

Published : Mar 2, 2021, 9:21 PM IST

పలాస - కాశీబుగ్గ పుర ఎన్నికల్లో ఓటర్ల జాబితాలపై పోరు మెుదలైంది. ఓటర్ల జాబితాలు ఇవ్వకుండా స్లిప్పులు మాత్రమే ఇవ్వటంపై బీఎల్‌వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వరకు పనిచేసిన పోలింగ్‌ కేంద్రాలు కాకుండా వేరే సెంటర్​లను కేటాయించటంపై మండిపడ్డారు. ఓటర్లు జాబితాలు లేకుండా కొత్త ప్రాంతాల్లో ఎలా పనిచేస్తామని అధికారుల్ని నిలదీశారు. తమకు ఓటరు జాబితాతో పాటుగా.. గతంలో పనిచేసిన పోలింగ్‌ కేంద్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details