ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో కార్మికులు - ముఖ్యమంత్రికి పాలాభిషేకం

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆటో కార్మికులు ర్యాలీ చేశారు. ఆటో కార్మికులకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్​ తెలిపారు.

సోంపేటలో ఆటో కార్మికుల ర్యాలీ... ముఖ్యమంత్రికి పాలాభిషేకం

By

Published : Oct 13, 2019, 1:30 AM IST

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. గడిచిన మూడు నెలల్లో ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్​ అన్నారు. ఆటో కార్మికులకు రూ 10 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు.

సోంపేటలో ఆటో కార్మికుల ర్యాలీ... ముఖ్యమంత్రికి పాలాభిషేకం

ABOUT THE AUTHOR

...view details