శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి మండలంలో డేగలపోలూరు గ్రామంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1900 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి...ధ్వంసం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ రామ్ చంద్రకుమార్, పాతపట్నం ఎస్సై అప్పలస్వామితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అదికారుల దాడి..బెల్లం ఊట ధ్వంసం - attacts on raw liquor settelments in degalapoloru
శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి మండలంలో డేగలపోలూరులో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.
![నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అదికారుల దాడి..బెల్లం ఊట ధ్వంసం attacts on raw liquor settelments in degalapoloru srikakulam dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7911651-103-7911651-1594020430411.jpg)
డేగలపోలూరులో నాటుసారా స్థావరాలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం
TAGGED:
డేగలపోలూరులో నాటుసారా ధ్వంసం