ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తితిదే విశ్రాంత ఆగమ సలహాదారు చామర్తి జగ్గప్పలాచార్యులు కరోనాతో మృతి

By

Published : May 20, 2021, 3:00 PM IST

తితిదే విశ్రాంత ఆగమ సలహాదారు, దేవాదాయ శాఖ ఉత్తరాంధ్ర ఆగమ సలహాదారు చామర్తి జగ్గప్పలాచార్యులు (63) కరోనా వైరస్​ సోకడంతో మృతి చెందారు.

death
death

ప్రముఖ ఆగమశాస్త్ర పండితులు, తితిదే విశ్రాంత ఆగమ సలహాదారు, దేవాదాయ శాఖ ఉత్తరాంధ్ర ఆగమ సలహాదారు చామర్తి జగ్గప్పలాచార్యులు (63) కరోనా వైరస్​తో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన కొవిడ్ బారినపడి విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈరోజు మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. యజ్ఞయాగాదులు నిర్వహించడంలో మంచి గుర్తింపు పొందారు. జగ్గప్పలాచార్యులు స్వగ్రామం నరసన్నపేట మండలం బాల సీమ గ్రామం.

ABOUT THE AUTHOR

...view details