ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరజీవి త్యాగాన్ని ఆంధ్రులు ఎన్నటికీ మరువరు' - dharmana krishna das LATEST NEWSD

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

dharmana krishna das
dharmana krishna das
author img

By

Published : Nov 1, 2020, 4:19 PM IST

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం, ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణ దాస్, మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం నగరం పాత బస్టాండ్ కూడలిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు.

లెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని ఉప ముఖ్యమంత్రి ధర్మాన అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details