చెన్నె నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస కార్మికులు వస్తూనే ఉన్నారు. సముద్ర మార్గం ద్వారా మరో 84మంది మత్స్యకారులు నేడు కవిటి మండలానికి చేరుకున్నారు. గమనించిన అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
కవిటి చేరుకున్న మరో 84 మంది మత్స్యకారులు - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు
లాక్డౌన్తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఏదోవిధంగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చెన్నైలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు సముద్ర మార్గంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
![కవిటి చేరుకున్న మరో 84 మంది మత్స్యకారులు Another 84 fishermen reached Kaviti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7014127-473-7014127-1588328588314.jpg)
కవిటి చేరుకున్న మరో 84 మంది మత్స్యకారులు