ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 7:04 PM IST

ETV Bharat / state

ఇచ్ఛాపురంలో అంపన్ ప్రభావం.. ముందుకొచ్చిన సముద్రం

శ్రీకాకుళం జిల్లాలో అంపన్ తుపాను ప్రభావం చూపుతోంది. సముద్రం సుమారు 10 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. మత్స్యకారులు ముందుజాగ్రత్తగా తమ పడవలను, వలలను భద్రపరుచుకుంటున్నారు.

amphan cyclone effect on ichhaapuram
ఇచ్ఛాపురంలో అంపన్ ప్రభావం

శ్రీకాకుళం జిల్లాలో అంపన్ తుపాను ప్రభావం చూపుతోంది. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు తమ సరంజామాను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవలు, వలలు పాడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సముద్రం సుమారు 10 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details