ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నైరా చానల్​కు గండి ... వృథాగా నీరు - నైరా చానల్​కు గండి .... ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం జిల్లా జిల్లా ఆముదాలవలస వద్ద నైరా చానల్​కు గండి పడటంతో నీరు వృథాగా పోతోంది. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నైరా చానలకు గండి .... వృథాగా నీరు

By

Published : Aug 21, 2019, 3:59 PM IST

నైరా చానలకు గండి .... ఆందోళనలో రైతులు

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం చవ్వాకులపేట వద్ద పురుషోత్తపురం నైరా చానల్​కు గండి పడింది. సాగునీరు పంట పొలాల్లోకి భారీగా చేరుతోంది. ఇటీవల వంశధార వరదల కారణంగా పలు ప్రాంతాల్లో గండి పడినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details