ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధుల్లో ఉన్న వారికి మజ్జిగ, తాగునీరు పంపిణీ - మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి

ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి... పట్టణంలోని పోలీసులకు, ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ, తాగునీరు అందించారు.

amadalavalasa ex mla distributes buttermil, water packets to rtc and police officers
మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సత్యవతి

By

Published : Apr 11, 2020, 12:56 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఉన్న పేదలు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి శనివారం మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మజ్జిగ, తాగునీరు అందించారు. కరోనా వైరస్​ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు సరిగా లేవని ఆమె ఆవేదన చెందారు. కరోనా నివారణ దిశగా రేయింబవళ్లు పని చేస్తున్న వైద్య, పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details