ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆ కుంభకోణానికి అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలి'

By

Published : Feb 21, 2020, 11:42 PM IST

గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్​ఐ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు తన తప్పు లేదని వాదిస్తున్నా... జరిగిన దానికి ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

minister dharmana
minister dharmana

మీడియాతో మంత్రి ధర్మాన

సంబంధిత కథనం

ABOUT THE AUTHOR

...view details