శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి - auto pulty in srikakulam
శ్రీకాకుళం జిల్లా బైరికూడలిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి.
![శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి SRIKAULAM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6413365-409-6413365-1584231376743.jpg)
శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా... నలుగురు మృతి
శ్రీకాకుళం జిల్లా బైరికూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శ్రీలత అనే మహిళ, తండ్రీకుమారులు వెంకటి, సింహాచలం అక్కడికక్కడే మరణించారు. గాయాలతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. బాధితులు సరుబుజ్జిలి మండలం కొత్తకోట వాసులుగా గుర్తించారు. నరసన్నపేటలో వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తుండగా ఈ విషాదం జరిగింది.
ఇవీ చూడండి-ఆంధ్ర టూ ఆఫ్రికా... రేషన్ బియ్యం అక్రమ రవాణా
Last Updated : Mar 15, 2020, 7:46 AM IST