ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి.. వ్యక్తి మృతి - శ్రీకాకుళంలో పిడుగు పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు.

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి

By

Published : Oct 13, 2019, 4:48 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లాలోని బట్టిగళ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బట్టి యాదవరావు రొయ్యల చెరువు వద్ద పని చేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. యాదవరావుకి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు... అతని మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details