ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 30, 2019, 1:54 PM IST

ETV Bharat / state

మాకివలసలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.

60years school annaversary and alumni function in srikakulam
60 ఏళ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మాకివలసలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 1959లో ఏర్పాటైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు... 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ చదువుకున్న విద్యార్థులు, బోధించిన ఉపాధ్యాయులతో సందడి నెలకొంది. దాదాపు 100 మంది ఉపాధ్యాయులను 3 వేల మంది విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​నాయుడు, మాజీఎమ్మెల్యేలు రమణమూర్తి, లక్ష్మణరావు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details