ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదు: పోతుల సునీత - mlc pothula sunitha comments on sec

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయడాన్ని వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యతిరేకించారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ysrcp mlc oppose panchyath elections notifications
ysrcp mlc oppose panchyath elections notifications

By

Published : Jan 23, 2021, 7:57 PM IST

కరోనా సమయంలో ఎస్​ఈసీ రమేశ్​ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదని వైకాపా ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. ఇది కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. ఎస్​ఈసీ రమేశ్​ కుమార్ తన వ్యవహారశైలిని మార్చుకోవాలని పోతుల సునీత డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details